రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంను ప్రజలే చావుదెబ్బ కొడతారు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకునిపై నీచ రాజకీయాలు తగవు. మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి. జగిత్యాల, సెప్టెంబర్ 8(TELANGANA INSIGHT):ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి సర్కార్ ఆకతాయి వేషాలు వేస్తోందని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు తెలంగాణ ప్రజలే రాబోయే రోజుల్లో ‘చావుడప్పు’ కొడతారని జగిత్యాల మున్సిపల్ మాజీ […]
